-
Home » Thalliki Vandanam Scheme
Thalliki Vandanam Scheme
ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తి.. వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు.
తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వాళ్లకు స్కీం పక్కా..
తల్లికి వందనం పథకంపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. మహిళా సంక్షేమానికి పెద్దపీట.. బడ్జెట్లో భారీగా కేటాయింపులు!
AP Budget 2025 : వచ్చే మేలో తొలి విడత నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం కింద కేటాయించిన నిధులు అందనున్నాయి.
తల్లికి వందనం రూ.15,000 ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం చంద్రబాబు..
తల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తల్లికి వందనం రూ.15,000 ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన
ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా వారందరికీ ఈ స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకుండానే వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టిందని నిమ్మల రామానాయుడు అన్నారు.
తల్లికి వందనం విధివిధానాలు ఖరారు..
తల్లికి వందనం విధివిధానాలు ఖరారు..
‘తల్లికి వందనం’ కోసం విధివిధానాలు ఖరారు.. ఆధార్ కార్డుతో..
ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి..