-
Home » Thalliki Vandanam Scheme
Thalliki Vandanam Scheme
నేడే 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో 15 వేలు
July 22, 2026 / 08:08 AM ISTతల్లికి వందనం (Talliki Vandanam Scheme)పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల పిల్లల అకౌంట్లోకి రూ.13వేలు.. ఉత్తర్వులు జారీ..
July 18, 2026 / 08:16 AM ISTAP Govt Talliki Vandanam Scheme : ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.
తల్లికి వందనం పథకంపై మరో కీలక అప్డేట్.. ఈసారి వాళ్లకు మాత్రమే డబ్బులు.. తప్పనిసరిగా ఇలా చేయండి.. టైమ్ రెండ్రోజులే..!
July 14, 2026 / 01:25 PM ISTTalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థులకు పాన్ కార్డు లేకపోయినా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా వారి పేరుతో బ్యాంక్…
తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. డబ్బులు పడేది ఆరోజే.. ఇలా చేస్తేనే ఖాతాల్లోకి నగదు
July 8, 2026 / 01:39 PM ISTThalliki Vandanam Date: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది.
తల్లికి వందనం పథకంపై లోకేశ్ సమీక్ష.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే..
June 16, 2026 / 05:36 PM ISTThalliki Vandanam : ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్న్యూస్. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది.
తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. నిధుల విడుదల వాయిదా..! కొత్త తేదీ ఇదే..
June 7, 2026 / 02:39 PM ISTThalliki Vandanam : ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్ధులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీ మారింది.
ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తి.. వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
June 12, 2025 / 09:33 AM ISTఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు.
తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వాళ్లకు స్కీం పక్కా..
March 25, 2025 / 11:59 AM ISTతల్లికి వందనం పథకంపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. మహిళా సంక్షేమానికి పెద్దపీట.. బడ్జెట్లో భారీగా కేటాయింపులు!
February 28, 2025 / 01:50 PM ISTAP Budget 2025 : వచ్చే మేలో తొలి విడత నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం కింద కేటాయించిన నిధులు అందనున్నాయి.
తల్లికి వందనం రూ.15,000 ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం చంద్రబాబు..
February 25, 2025 / 09:20 PM ISTతల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.