Home » Thane
ముంబయి నగర పరిధిలోని థానేలో మరో దారుణం వెలుగుచూసింది. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యోదంతం మరవక ముందే అదే తరహాలో ముంబయి వ్యక్తి తన జీవిత భాగస్వామిని చంపి ముక్కలు కోసం కుక్కరులో వేసి వండాడు...
చిత్ర విచిత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒక్కోసారి కొందరు చేసే పనులతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓ జంట స్కూటర్పై స్నానం చేసి వైరల్ అవ్వాలనుకున్నారు. వీరు చేసిన పనిని సీరియస్ గ�
తన్నాడు, చెంపలపై కొట్టాడు, బూతులు తిట్టాడు. ఆటోలు ఆగిన ప్రదేశం కావడంతో ఆటో డ్రైవర్ల అండ చూసుకుని రెచ్చిపోయాడు. నిస్సహాయుడైన ఆ ప్రయాణికుడు తెబ్బల నుంచి తప్పించుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ�
ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఈవ్ టీజింగ్కు పాల్పడ్డాడు. వారి వెంట పడుతూ, ఆ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న అమ్మాయిలు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు.
షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు, బీజేపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలో బ్యానర్లు కట్టే విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది.
దీపావళి సందర్భంగా సరదా కోసం అపార్ట్మెంట్లోకి రాకెట్లు ప్రయోగించాడో వ్యక్తి. కింది నుంచి కాల్చిన రాకెట్లు నేరుగా అపార్టుమెంట్లోని ఫ్లాట్లలోకి దూసుకెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విద్యార్థిని పట్ల ఓ ఆటోడ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేసి ఆటోతో ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
థానె పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంపై చెట్టు కూలడంతో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి జరిగింది.
మహారాష్ట్రలోని ముంబై లోని డొంబివిలో గత మంగళవారం జరిగిన సుప్రియ అనే వివాహిత మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్త క్లోజ్ ఫ్రెండ్, పక్క ఇంట్లో ఉండే విశాల్ గెహావత్ ఈ దారుణానికి ఒడిగట్టినట్
దేశంలో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ అలజడి రేపుతోంది. గత వారం కర్ణాటకలోని ధర్వాడ్ లో ఓ మెడికల్ కాలేజీలోని దాదాపు 250 మందికిపైగా విద్యార్థులకు కరోనా సోకగా..తాజాగా మహారాష్ట