Home » Thane
శుభమా అని పెళ్లి జరుగుతుంటే హఠాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. అందరు ప్రాణాలకు తెగించి వధువరుల్ని కాపాడారు. ఇంత జరుగుతున్నా కొంతమంది మాత్రం తాపీగా పెళ్లి భోజనాలు చేస్తు కూర్చున్నారు.
చేపలు అమ్మే విషయంలో వచ్చిన గొడవ కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఆ తరువాత 19 ఏళ్ల యువకుడుత తన సమీప బంధువుపై పెంచుకున్న కోపం కాస్తా హత్యకు దారితీసిన గటన థానేలో సంచలనం సృష్టించింది.
మహారాష్ట్రలో బంద్ కొనసాగుతోంది. దేశ వాణిజ్య నగరంగా పేరొందిన ముంబైలో 8 బస్సులు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను ఖాళీ చేయమన్నందుకు ఓ మహిళా ఏసీపిపై వ్యాపారి కత్తితో దాడి చేశాడు.ఈ ఘటనలో ఏసీపీ మూడు చేతివేళ్లు తెగిపోవటంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించిన ఘటన..
బెదిరింపుతో మొదలుపెట్టాడు.. బతిమాలుకుంటూ కూర్చున్నాడు. ప్రభుత్వాధికారిపై జులుం చూపించాలని ప్రయత్నించిన వ్యక్తి ఒక్కసారిగా మాట మార్చాడు. 'నిన్ను ఇక్కడే రోడ్ మీద కొడతాతో మొదలుపెట్టి సార్ తప్పు అయిపోయింది' అనేంత వరకూ జరిగింది సీన్.
బతికున్న వ్యక్తికే ఫోన్ చేసి ‘హలో..నీ డెత్ సర్టిఫికేట్ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? షాక్ అవుతాం కదూ..నిజమే మరి..కానీ థానే మున్సిపల్ అధికారులు..స్వయంగా ఆ వ్యక్తికే డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లమని ఫోన్ చేసి మరీ చెప్
ఓ వైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు సతమతమవుతుంటే.. కరోనా హాట్ స్పాట్ గా మారిన ముంబైకి సమీపంలోని ఓ గ్రామం మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో15 నెలలుగా తమ గ్రామంలో ఎవరికీ కరోనా సోకకుండా నివారించగలిగి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై పక్కనే ఉన్న థానే నగరం పరిధిలోని ఉల్లాస్నగర్లో 5 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలి 7 మంది మరణించారు.
మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాతుగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
Customers kill idli vendor : చిన్న చిన్న కారణాలకే గొడవలు జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో చిన్నపాటి అంశాలకే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం రూ. 20 ఇడ్లీల కోసం ఓ వ్యక్తిని చంపేశారు. ఈ విషాద ఘటన మహారాష్ట�