Home » third time
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురే మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది, జస్టిస్ బీ వీ నాగరత్న అనే ఈ ముగ్గురూ 2021 ఆగస్ట్ 31న ప్రమాణం చేశారు. 2021లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండేవారు. 2021లో జస్టిస్ ఇందిరా బెనర�
2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకూ ఎనిమిదేళ్ల పాటు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలి. ఒకవేళ మళ్లీ ఆ పదవికి పోటీ చేయాలంటే.. కనీసం నాలుగేళ్లు �
ఈ ప్రయోగం అనంతరం 2024లో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టాలని నాసా నిర్ణయించుకుంది. అందులో వ్యోమగాములను స్పేస్క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగకుండా వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్క్రాఫ్ట్ ఎంతవరకు అనుక�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ సూపర్ హీరోస్ తో పోటీ పడటం కామన్ అయిపోతోంది. ఏదో అలాంటి ఇలాంటి సినిమాలు కాదు.. ఏకంగా హాలీవుడ్ హై బడ్జెట్ మూవీస్ తో పోటీపడుతున్నారు..
ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చూస్తోంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పేదలకు ఉపయ�
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఆమోదిస్తూ రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రపతి పాలన వెంటనే అమలులోకి వచ్చింది. శివసేన, బీజేపీలు కుర్చీ కోసం కొట్లాడుకోవడంతో… 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో చివరకు గొడవల కారణంగా రా
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం సీటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య గ్యాప్ ఏర్పడిన సమయంలో ఇవాళ(నవంబర్-6,2019)శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కలిశారు. పవార్ నివాసాని�
చిత్తూరు : చిత్తూరు పార్లమెంటు సీటు మరోసారి శివప్రసాద్ కు దక్కేనా ? ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన, ముచ్చటగా మూడోసారి బరిలో నిలవనున్నారా ? అల్లుడికి అసెంబ్లీ టికెట్ ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు.. మరి మామను కూడా కరుణిస్తారా ? చిత్తూ�