Home » third wave
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
కోవిడ్ పై పోరాటంలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండిమన్ మెడికల్ అసోసిషన్(IMA)విజ్ణప్తి చేసింది.
మైదాన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉండటంతో సేద తీరేందుకు చాలామంది శీతల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
మహారాష్ట్రకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే..అక్కడ డెల్టా కేసులు వెలుగుచూడడమే. మహారాష్ట్రలో సెకండ్ వేవ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైంది. తాజాగా డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఇదే భయ
ఇండియాలో థర్డ్ వేవ్ రావడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రీసెంట్ స్టడీలో తేలింది. 'ఆ స్టడీలో థర్డ్ వేవ్ రావడం కాస్త ఆలస్యమవుతుందని తెలిసింది.
కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభుత్వ ఆందోళనను రెట్టింపు చేస్తోంది.
దేశంలో కరోనా కేసుల సంక్రమణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ఎట్టకేలకు సెకండ్ వేవ్ తగ్గడంతో దుకాణాలు, మార్కెట్లు, సంస్థలు ముందు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి.
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 1,167 మంది మృతి చెందారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. సోమవారం ఒకే రోజు 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక అత్యధిక వ్యాక్సినేషన్ చేసిన మొదటి 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రా�
కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. వారాల తరబడి విధించిన ప్రక్రియను అన్ లాక్ చేయడంతో ...