Home » third wave
దేశం అన్ లాక్.... మూడో ముప్పు తప్పదా..?
కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
మూడవ ముప్పు ముంగిట మహారాష్ట్ర ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ముఖ్యంగా ముంబైలో కరోనా కేసుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం
మహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది.
కొవిడ్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. థర్డ్వేవ్ సమాచారంతో శిశువులు, చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాకేంద్రాల్లో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై వంటి అంశాలపై మాట్లాడారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
మొదటి వేవ్..సెకండ్ కరోనా వేవ్ లతో ఇప్పటి వరకూ పెద్దలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.కానీ థర్డ్ వేవ్ లో చిన్నారులకే ఎక్కువగా ప్రభావం ఉంటుందని నిపుణుల సూచనల మేరకు తల్లిదండ్రుల్లో టెన్షన నెలకొంది. ఈ కరోనా మహమ్మారిని పెద్దలే తట్టుకోలేక చాలామంది ప్ర�
భారత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న థర్డ్ వేవ్
భారత్ కు మరో ముప్పు.. 98 రోజులు కరోనా థర్డ్ వేవ్
కరోనా సెకండ్ వేవ్ తరహాలోనే థర్డ్ వేవ్ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)Ecowrap రిపోర్ట్ అంచనా వేసింది.