Home » Thousand
రాజస్థాన్ రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
cyber criminals Adilabad District : మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ఒకరు .. అతి తక్కువ ధరకే మీకు వస్తువులు విక్రయిస్తాం అని మరొకరు. అమాయకులకు మాయమాటలు చెప్పి బుట్టలో పడవేస్తారు సైబర్ కిలాడీలు. ఇన్నాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీ అంటూ, లాటరీలంటూ ఫోన్లు చేసిన
Rs. 15 thousand controversy : గుంటూరు జిల్లా తెనాలి నందుల పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో షేక్ రఫీ.. సుభానిని కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. 15 వేల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. నందులపేటకు చెందిన రఫీ వద
ఖమ్మం జిల్లాలో తేజా రకం మిర్చి ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. మిర్చి సాగు చరిత్రలో ఇంత ధర ఎప్పుడూ పలకలేదని రైతులు అంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కట్లో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజా రకం మిర్చికి 2019, నవంబర్ 06 బుధవారం క్వింటాలు ధర రూ. 18 వ�
ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. అమెరికా – చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారి తీసే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖర్చులను తగ్గించడానికి పలు కంపెనీలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న�