Home » thrashed
అదే సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేతో కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరి, కొందరు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకుని దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే బయటకు పరుగులు తీసినా వదిలి
కొద్ది సేపటికి రాజేశ్కి గుండు కొట్టించి వీధుల్లో తిప్పారు. రాజేశ్ రోజూ కూలీ పని చేసే వ్యక్తి. అతడిని కొడుతుంటే చుట్టూ గుమిగూడిన జనం చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు. రాజేశ్ కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీ�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని బైక్ ఆపినందుకు.... ఎస్సైని చితకబాదిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
భారత ఆర్మీ జవానును పోలీసులు అత్యంత దారుణంగా బూటు కాళ్లతో తన్నిన ఘటనపై ఆర్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.దీంతో సదరు పోలీసులపై అధికారులు..
Jharkhand girl getting robbed and thrashed by facebook lover : ఫేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితులు ప్రేమికులుగా మారారు. మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చ�
LPG cylinder refilled : కూతురు చెప్పిన మాట వినలేదని అత్తింటి వారు, ఇతరులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఇంటి పనులు నిర్వర్తించలేదనే కారణంతో…మామ, అతని బావమరిదితో పాటు నలుగురు వ్యక్తులు కొట్టిన ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్�
ఊరంతా కలిసి ఒక మహిళను చిత్రహింసలకు గురిచేశారు.. మహిళ అని చూడకుండా బట్టలు ఊడదీసి కొట్టారు.. మెడలో చెప్పుల దండేసి వీధుల వెంట తిప్పారు.. అస్సాంలోని బార్పేట జిల్లాకు చెందిన మహిళపై అక్కడి స్థానికులు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. చివరికి పోలీసుల జోక�
ఓ యువకుడిని చితక్కొట్టారు. చెట్టుకు కట్టేసి..దారుణంగా హింసించారు. అంతటితో ఆగక..అతని ముఖంపై మూత్రం పోసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన..ఒడిషాలో చోటు చేసుకుంది. రాజధాని భువనేశ్వర్కు కేవలం కిలో మీటర్ దూరంలో ఉన్న ఖోద్రాలోని కైపదర్ గ్రామంలో చోటు
అత్తింటివారు ఓ కోడలిని హింసించి.. వేధించారు. ఆపై బట్టలను చింపేశారు.దీంతో బాధిత మహిళ అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్లింది. ఈ అమానవీయ సంఘటన ఆదివారం(మే-12,2019) రాజస్థాన్ రా�