Home » Threat
తాజాగా కరాటే కళ్యాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ప్రాణహాని ఉందని ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్ ని తెలిపింది.
శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే అసలైన ఆటలకు పిల్లలకు పూర్తిగా దూరమయ్యారు. ఏ మాత్రం సమయం చిక్కినా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లలో వీడియో గేమ్స్లో మునిగి తేలుతున్నారు. గంటల తరబడి వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కానీ, వీటి వల్ల పిల్లల ప్రాణాలక
నేటి నుంచి కూడా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సాధారణం కన్నా 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది.
ప్రస్తుతానికి చెత్తగా కనిపిస్తున్నా...రాబోయే రోజుల్లో ఆ ప్రాంతానికి ముప్పుగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భక్తులు పారేస్తున్న చెత్తతో పర్యావరణ కాలుష్యంతో కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైఫరిత్యాలు సంభవిస్తున్నాయని �
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. బుధవారం షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది.
ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయిండ్బ్లాంక్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తనకు ఓ కంపెనీ ఉంటే తాను ఇప్పట్నుంచే మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతానని ఆయన వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి పెనుముప్పు పొంచి వుంది. రాయల చెరువు కట్టకు గండి పడటంతో వరద నీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి కొద్దికొద్దిగా జారుతోంది.
హర్యానాలో రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేస్తామని బెదిరింపులు రావటంతో అధికారులు ఉరుకులు పరుగులతో అప్రమత్తమయ్యారు.స్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోకముందే మరో తుపాను ముంపు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.
కరోనా మహమ్మారి సోకిన వారిలో చాలామంది ఊపిరితిత్తుల సమస్యలు ఎదురుకున్నారు. ఉపిరితిత్తులపైనే అధిక ప్రాభవం చూపుతుందని వైద్యులు వెల్లడించారు.