Home » three Capital issues
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్న తుళ్లూరు రైతులకు వామపక్ష పార్టీ నేతలు మద్దతునిచ్చారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాటాలు చేసే సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట�
ఏపీకి త్రీ క్యాపిటల్స్ ఇష్యూ..జీఎన్ రావు కమిటీపై మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ వేసిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సీఎంకు అనుకూలంగానే ఇస్తుందని తప్ప �
ఇప్పుడు హైదరాబాద్లో ఏ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసినా.. ఏపీ రాజధానుల విషయమే చర్చించుకుంటున్నారు. అక్కడి రాజధానులతో వీళ్లకేంటి పని అనే కదా మీ డౌట్? మరి వ్యాపారం అంటే అదే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేకున�