Home » three people died
బోర్నపల్లిలో బోనాల జాతరకు హాజరైన బైక్ ముగ్గురు ఇంటికి వెళ్తున్నారు. ఎలబోతారం నుంచి హుజారాబాద్ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్..
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడినవారిని చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడినవారు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు.
విశాఖపట్నంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.