Home » threw
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన దళిత బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ వేడి వేడి అన్నం విసిరాడు. దీంతో ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ఈ సంఘటన బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది.
Thugs killed a young man : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహల్ మండలం ఉంతకల్లు సమీపంలో యువకుడిని హత్య చేసి కాల్వలో పడేశారు. ఇవాళ అమావాస్య కావడంతో తెల్లవారుజామున కాల్వ గట్టుపై క్షుద్రపూజల చేసి యువకుడిని బలి ఇచ్చినట్లు గ్రామస్తులు అనుమాన
Rahul Gandhi arrested on his way to UP ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో గ్యాంగ్ రేప్కు గురై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం మృతిచెందిన యువతిని అదే రోజు అర్థరాత్రి రహస్యంగా యూపీ పోలీసులు దహనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ యువతి తల్లితండ్�
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. నిన్న పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. పోలీసులు శిశువు చేతికున్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నంద్యాల ప్రభుత్వ ఆ
హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. మద్యంమత్తులో ఓ కసాయి తల్లి కన్నకూతురిని బస్ కిందకు తోసేసింది.