-
Home » threw
threw
Woman Killed In Rajasthan : రాజస్థాన్ లో దారుణం.. మేనత్తను హత్య చేసి 10 ముక్కలుగా నరికి అడవిలో పడేసిన అల్లుడు
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
Principal Threw Hot Rice On Girl : యూపీ ప్రభుత్వ స్కూల్ లో దారుణం.. దివ్యాంగురాలైన దళిత బాలికపై వేడి అన్నం విసిరిన ప్రిన్సిపాల్
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన దళిత బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ వేడి వేడి అన్నం విసిరాడు. దీంతో ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ఈ సంఘటన బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది.
క్షుద్రపూజలు : యువకుడిని హత్య చేసి కాల్వలో పడేసిన దుండగులు
Thugs killed a young man : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహల్ మండలం ఉంతకల్లు సమీపంలో యువకుడిని హత్య చేసి కాల్వలో పడేశారు. ఇవాళ అమావాస్య కావడంతో తెల్లవారుజామున కాల్వ గట్టుపై క్షుద్రపూజల చేసి యువకుడిని బలి ఇచ్చినట్లు గ్రామస్తులు అనుమాన
రాహుల్ గాంధీ అరెస్ట్ …పోలీసులు తనపై లాఠీచార్జ్ చేశారన్న కాంగ్రెస్ నేత
Rahul Gandhi arrested on his way to UP ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో గ్యాంగ్ రేప్కు గురై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం మృతిచెందిన యువతిని అదే రోజు అర్థరాత్రి రహస్యంగా యూపీ పోలీసులు దహనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ యువతి తల్లితండ్�
అప్పుడే పుట్టిన ఆడశిశువును కెనాల్ లో పడేశారు
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. నిన్న పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. పోలీసులు శిశువు చేతికున్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నంద్యాల ప్రభుత్వ ఆ
కూతురిని బస్సు కిందకు తోసేసిన కన్నతల్లి
హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. మద్యంమత్తులో ఓ కసాయి తల్లి కన్నకూతురిని బస్ కిందకు తోసేసింది.