Home » thummala nageswara rao
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ప్రజాహితమైన, ప్రజా రంజికమైన పాలన అందించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.
తాను ఖమ్మంలో లేనప్పుడు బందిపోటు దొంగల్లా వచ్చి, ముగ్గురు కార్పొరేటర్లను లాక్కొని అదేదో ఘనత సాధించినట్టు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు పంపించారు.
మైనంపల్లి హన్మంతరావు కు మల్కాజ్ గిరి టికెట్, మైనంపల్లి రోహిత్ రావు కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. Telangana Congress Joinings
జిల్లాలో గోదావరి జలాలను తన కళ్లతో చూడాలని ఉందని, అ నీళ్లు వచ్చిన తరువాత..
ఊరు మీద పడి రాక్షసుడు చంపి తింటుంటే.. ఊరిలో ఉన్నోళ్లంతా ఏకమై తరిమి కొట్టినట్లు..Revanth Reddy - Thummala Nageswara Rao
తుమ్మల నాగేశ్వరరావు దారెటు ?
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాపర్ లో తనతో పాటు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎంని కోరినట్లు చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటాపోటీ సభలతో ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. తుమ్మల, పొంగులేటి మీటింగ్స్ పై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇద్�
ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.