tickets booking

    ఏప్రిల్ 15 నుంచి APSRTC బస్సులకు టికెట్ల బుకింగ్ ప్రారంభం

    April 6, 2020 / 11:57 AM IST

    ఏప్రిల్  15వ తేదీ నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్‌లైన్‌ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది.  వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బస్టాండ్‌ నుంచి న�

10TV Telugu News