-
Home » TIHAR
TIHAR
Delhi: కాంగ్రెస్ మహిళా నేత కారు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డైన ఘటన.. సిగ్గుచేటు పని అన్న నేత
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతకు చెందిన ఫార్చ్యూనర్ కారు చోరీకి గురైంది. ఈ కారు చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన సిగ్గుచేటని ఆ నేత వ్యాఖ్యానించింది.
Body Cams: ఖైదీలపై నిఘా.. క్రిమినల్స్ కోసం బాడీ కెమెరాలు
జైళ్లలో నిఘా పెట్టేందుకు టెక్నాలజీ సాయాన్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అధికారులు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు 375 బాడీ కెమెరాలను కొనుగోలు చేశారు.
కరోనా నుంచి కోలుకున్న చోటారాజన్..తిరిగి తీహార్ జైలుకి
అండర్వరల్డ్ డాన్, గ్యాంగ్స్టర్ చోటా రాజన్ కరోనా నుంచి కోలుకున్నాడు.
కావాలనే మర్డర్ చేసి జైలుకెళ్లాడు, రేప్ చేసినోడిని చంపేశాడు.. చెల్లికి అన్యాయం చేసినవాడిపై ప్రతీకారం తీర్చుకున్న అన్న
టైటిల్ చూస్తే సినిమా కథలా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైల్లో ఈ ఘటన జరిగింది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ నరరూప రాక్షసుడిని ఓ అన్న వెంటాడి వేటాడి మరీ హతమార్చాడు. తన మై
తీహార్ జైలులో కరోనా కలకలం..అత్యాచార నిందితుడికి వైైరస్
తీహార్ జైల్లో కరోనా కలకలం రేపింది. అత్యాచార ఆరోపణలు కింద అరెస్టయి..ఈ జైలుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర ఖైదీలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. జైలు సిబ్బంది, అధికారులతో పాటు, మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్ కు తరలించి చికిత్స
ఉరికి రెడీ…డెత్ సెల్స్ కి నిర్భయ దోషుల తరలింపు
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉ�
నిర్భయ దోషి పిటిషన్ ను రాష్ట్రపతికి పంపిన హోంశాఖ
నిర్భయ దోషులకు ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పు ఇవాళ(జనవరి-17,2020)కేంద్రహోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపిం
నిర్భయ దోషులకు ఉరిశిక్ష..ట్రయల్
నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఇక ఈ కామాంధులకు ఉరి తీయడమే తరువాయి. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో వీరికి మరణశిక్ష అమలు చేయాలంటూ డెత్ వారెంట్ ఇప్పటికే జారీ చేసింది. కానీ ఉరి శిక్ష వేయాలంటే..ఎన్నో ప్రాసెస్ ఉంటాయ�
మీరట్ నుంచి తలారీ,బీహార్ నుంచి ఉరితాళ్లు…22ఉదయం నిర్భయ దోషులకు ఉరి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ ఇవాళ(జనవరి-7,2020)పటియాలా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు జనవరి-22 ఉదయం 7గంటలకు దోషులను ఉరి తీయ�
బీహార్ నుంచి తీహార్ జైలుకు 10 ఉరితాళ్లు
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు