Home » Time Table
ఆరేళ్ల పిల్లాడి టైమ్ టేబుల్ భలే ఉందిగా..తినటం, ఆడుకోవటం, చదువుకోవటం ఇలా దేనికి ఎంత టైమ్ పెట్టుకున్నాడంటే..
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున�
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు.
Telangana Intermediate Examination : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం
పరీక్షల టైం వచ్చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్ ఖరారు చేసింది. రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్ వర్�
ఏపీలో పదోతరగతి ఫలితాలను మంగళవారం (మే 14, 2019)న విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 17 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. షెడ్యూలు ప్�
స్కూల్ పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ వచ్చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.