'tiranga yatra'

    Tiranga Yatra in Kashmir: కశ్మీర్ చరిత్రలో పాక్ జెండాలు: లెఫ్ట్‭నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

    August 14, 2022 / 03:51 PM IST

    కశ్మీర్ లోయలో మొట్టమొదటి సారి తిరంగ యాత్ర నిర్వహించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన ఈ యాత్రను కొనసాగించారు. ఈ సవాలు గురించి సిన్హాను ప్రశ్నించగా.. ‘‘వారు వీరు అని ఏం లేదు. అన్ని సమూహాల నుంచి అన్ని �

    BJP workers clash: తిరంగా యాత్రలో బీజేపీ కార్యకర్తల మధ్య కుమ్ములాట

    August 11, 2022 / 06:33 PM IST

    కాన్పూర్‭ నగరంలోని మోతిఝీల్ ప్రాంతంలో బుధవారం యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పర్యటన ఉంది. ‘తిరంగ యాత్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసి.. ఆయన రాక కోసం పె�

    BJP Workers: తిరంగా యాత్రలో తన్నుకున్న బీజేపీ వర్కర్లు

    August 11, 2022 / 07:51 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో బుధవారం తిరంగా యాత్ర జరుగుతుండగా పరస్పరం గొడవలకు దిగారు. మోతీలాల్ ఏరియాలో యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్‌ను స్వాగతించేందుకు గానూ అక్కడికి చేరుకున్నారు. అలా యాత్ర జరగాల్సి ఉండగా.. రెండు వాహనాలు ఒకటికొకటి ఢీక

    Jahangirpuri: జహంగిర్ పురిలో శాంతి ర్యాలీ

    April 24, 2022 / 08:21 PM IST

    వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.

    Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’

    March 11, 2022 / 11:58 AM IST

    ఢిల్లీలో ప్రారంభించిన ఆప్ పార్టీ యాత్ర జాతీయ పార్టీగా మారి పంజాబ్ లో సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో పంజాబ్ తరువాత ఆప్ టార్గెట్ అంతా గుజరాత్ పైనే ఉంది అని తెలిపింది.

10TV Telugu News