Home » Tiruamala
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీ మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలికార�
హనుమంతుడి జన్మస్ధలం తిరుమల కొండలలోని అంజనాద్రే నని టీటీడీ తేల్చి చెప్పింది.
తిరుమల: తిరుమల కొండ పై చిన్న పిల్లల కిడ్నాప్ లు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. తాజాగా తిరుమల కొండపై ఓ మూడు నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.