-
Home » Tiruchirappalli
Tiruchirappalli
Tamil Nadu : ముస్లిం అన్నదమ్ములను ప్రేమించిన అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు వద్దనడంతో ఆత్మహత్య
Tamil Nadu : ముస్లిం అబ్బాయిలతో ప్రేమ వ్యవహారంపై వారు సీరియస్ అయ్యారు. వారితో ప్రేమ వద్దని వారించారు.
Helium Tank: బెలూన్ల కోసం వాడే హీలియం సిలిండర్ పేలి ఒకరు మృతి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం
బెలూన్లలో గాలి నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగింది.
ఒకే బ్యాంకులో 38 మంది ఉద్యోగులకు కరోనా
భారతదేశంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ బ్యాంకులో పని చేస్తున్న సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా కలవరం ప్రారంభమైంది. బ్యాంకులో పని చే�
వీడిని ఏం చేయాలి, డాక్టర్ పై ఉమ్మేసిన కరోనా పేషెంట్, హత్యాయత్నం కేసు నమోదు
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
నమో నమః :ప్రధాని మోడీకి గుడి కట్టిన రైతన్న
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�
లలితా జువెలర్స్ లో దొంగతనం.. 13కోట్లు దోపిడీ
లలితా జువెలర్స్ లో దొంగతనం చోటుచేసుకుంది. తమిళనాడు తిరుచుపరిపల్లిలోని లలితా జువెలర్స్ బ్రాంచ్ లో వెనకభాగంలో పెద్ద రంద్రం చేసిన దొంగలు రూ.13కోట్ల విలువగల బంగారు, వజ్రాల నగలను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట�