-
Home » Tirumala
Tirumala
కల్తీ నెయ్యి వివాదం.. కూటమి బిగ్ స్కెచ్..! క్లైమాక్స్ ఎప్పుడు?
ఏపీలో ఏం జరిగినా అధికార కూటమివైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు..దాడుల ఇష్యూ అలా ఉంటే..జోగి రమేష్ ఇంటిపై దాడిలో కొందరి అత్యుత్సాహం సరికాదన్న అభిప్రాయానికి వచ్చారట.
తిరుమలలో బిగ్ బాస్ భామ.. పద్దతిగా చీరకట్టులో ఫొటోలు..
బిగ్ బాస్ భామ, నటి నయని పావని తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అనంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తిరుమలలో నటి దివి.. హాఫ్ శారీలో పద్దతిగా ఫొటోలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి తాజాగా తిరుమల, తిరుచానూరు ఆలయాలను సందర్శించింది. ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్... ఆరోజు ఆలయం మూసివేత.. వెళ్ళేటప్పుడు చూసుకోండి.
Tirumala Temple : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్. చంద్రగహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంను మూసివేయనున్నారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఫొటొ గ్యాలరీ
Ratha Saptami At Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం తెల్లవారు జామున స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు భక్తులను కటాక్షించారు. అదేవిధంగా చిన్నశేష వాహనంపై శ్రీవేంకటేశ్వర స్వామి తిరుమా�
చంద్రన్న కోసం బండ్లన్న పాదయాత్ర.. బండ్ల గణేష్ పాదయాత్ర ఫొటోలు..
వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్టయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ షాద్నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్ర పేరిట ఈ పాదయాత్రను బండ్ల గణేష్ నేడు ఉదయం షాద్ నగర
ఇంటి నుంచి తిరుమలకు బండ్ల గణేశ్ పాదయాత్ర షురూ.. చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు
"రాజమండ్రికి తరలించి జైలుకు పంపించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఏం చేస్తారోనని భయమేసింది" అని బండ్ల గణేశ్ చెప్పారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. 25న రథసప్తమి వేడుకలు.. పలు సేవలు, దర్శనాలు రద్దు
రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
తిరుమలలో తల్లీకూతుళ్లు.. సుప్రీత సురేఖవాణి ఫొటోలు..
నటి సురేఖవాణి, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె కూతురు సుప్రీత తాజాగా నేడు ఉదయం తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు శ్రీవారి ఆలయం మూసివేత
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే.. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.