Home » Tirumala
Ratha Saptami At Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం తెల్లవారు జామున స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు భక్తులను కటాక్షించారు. అదేవిధంగా చిన్నశేష వాహనంపై శ్రీవేంకటేశ్వర స్వామి తిరుమా�
వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్టయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ షాద్నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్ర పేరిట ఈ పాదయాత్రను బండ్ల గణేష్ నేడు ఉదయం షాద్ నగర
"రాజమండ్రికి తరలించి జైలుకు పంపించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఏం చేస్తారోనని భయమేసింది" అని బండ్ల గణేశ్ చెప్పారు.
రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
నటి సురేఖవాణి, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె కూతురు సుప్రీత తాజాగా నేడు ఉదయం తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే.. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు(Mana ShankaraVaraprasad garu) మూవీ టీం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరపాటి, రామజోగయ్య శాస్త్రి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మ�
ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
శ్రీవాణి టికెట్ల రద్దును గుర్తించి భక్తులు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి భక్తులకు కోరింది టీటీడీ.
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 70వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.