Home » Tirumala Laddu Prasadam
తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబు దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని వైవీ �
తామిప్పుడు స్వచ్చమైన నెయ్యిని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు టోకెన్ పై ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నాం. టోకెన్ కలిగిన భక్తులు అదనంగా లడ్డూలు కావాలంటే లభ్యతను బట్టి 4 నుండి 6 లడ్డూలు కొనుగోలు చేయొచ్చు.
శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు
నాణ్యతలో రాజీపడకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతోంది. Tirumala Ghee Controversy