Home » Tirumala News
ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ తీసుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచించారు.
శ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల భారీగా పుష్పాలతో అలంకరణలు చేశారు. 2022, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు...
భక్తుల ఇబ్బందుల దృష్య్టా అన్నమయ్య మార్గంపై లెటెస్ట్ గా దృష్టిసారించింది. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆలోచిస్తోంది.
యుద్ధ ప్రాతిపదికన తిరుమల ఘాట్ రోడ్డు పనులు
ఉదయం 03 గంటల నుంచి 06 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే...సేవలను ప్రసారం చేసేది. ఇందుకు గాను సంవత్సరానికి రూ. 35 లక్షల చొప్పున చెల్లించేది.
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు.
టీటీడీ బోర్డు మెంబర్గా డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం
తిరుమల శ్రీవారితోనే ఆటలు ఆడుతున్నారు కొందరు డబ్బు పిచ్చోళ్లు. శ్రీవారి లడ్డుతోనే వ్యాపారం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండను కూడా యాప్ల పేరిట డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కాసులకక్కుర్తిగ�
తిరుమలలో మళ్లీ భక్తుల సందడి
birthplace of Hanuman : టెన్ టీవి వరుస కథనాలతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది. అంజనాద్రి పర్వతంపై గల జాపాలి క్షేత్రం హనుమంతుని జన్మ స్థలంగా 10టీవీ పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన టీటీడీ జన్మస్థల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు చేసింది. �