Home » Tirumala Temple
లేటెస్ట్ వ్యవహారంపై మరోసారి తిరుమల శ్రీవారి సెంట్రిక్గా తీవ్ర దుమారం నడుస్తోంది. గోవిందరాజస్వామి ఆలయ గోపుర తాపడం కోసం కేటాయించిన బంగారంలో గోల్మాల్ జరిగిందన్న ప్రచారం పొలిటికల్ కాంట్రవర్సీ అవుతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారింది ప్రణవి మానుకొండ. ఇప్పటికే హీరోయిన్ గా, నటిగా పలు సినిమాలతో మెప్పించింది. ప్రణవి తాజాగా తిరుమలకు ఫ్యామిలీతో వెళ్ళింది. కాలినడకన వెళ్లి, మెట్లకు పసుపుకుంకుమ పెట్టి స్వామివారిని దర్శించుకుంది. తిరుమ�
Tirumala Temple : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ప్రతీరోజూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
తల్లీకూతుళ్లు సురేఖవాణి - సుప్రీత తాజాగా నడక దారిన వెళ్తూ మోకాళ్ళ పర్వతంపై మోకాళ్లపై మెట్లు ఎక్కి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Kodali Nani వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కొండాలి నాని, పేర్ని నానిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్ లక్ష్మి శివానిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే(Narne Nithin-Lakshmi Shivani). ఈ సందర్బంగా నూతన జంట సోమవారం ఉదయం(అక్టోబర్ 13న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆసమయంలో నూతన జంటతో పాటు నార్నె నితిన్ అక్క, ఎన్టీఆర్ సతీమణి ల�
నీ స్వార్థం కోసం నీ వ్యాపారం కోసం తిరుమల ఆలయం సెటప్ వేసుకుని నాన్ వెజ్ పెడుతున్నారు. ఎంత దారుణం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను...