Home » Tirumala Temple
నీ స్వార్థం కోసం నీ వ్యాపారం కోసం తిరుమల ఆలయం సెటప్ వేసుకుని నాన్ వెజ్ పెడుతున్నారు. ఎంత దారుణం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను...
రెండు చేతుల్లో పది వేళ్లకు పది ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు వాచ్ లు, మెడలో భారీ స్వర్ణాభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు.
టీటీడీని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందని బండి సంజయ్ అన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
పోలీసులు మూడు సెక్షన్ల కింద వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయిందని, యానిమల్ ఫ్యాట్ కలిసి అపవిత్రం అయిందని నివేదికలు వచ్చాయి. దీంతో దానికి ప్రాయశ్చిత్తంగా..
తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా శ్రీవారి భక్తులు మోసాల బారిన పడుతూనే ఉన్నారు.