Home » Tirumala Tiruipathi Devasthanam
పవన్ కల్యాణ్ స్వామివారి దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు పొందారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలను దర్శించుకోవటం నాల్గోసారి. గతంలో..
తిరుమల తిరుపతి దేవస్థానం పైనుండి డ్రోన్ తో చిత్రీకరించినట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నో ఫ్లై జోన్గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ
టీటీడీ అందించే డైరీలు, క్యాలెండర్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు అధికశాతం మంది వీటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. వచ్చే ఏడాది (2023)కి సంబంధించి డైరీలు, క్యాలెండర్లను టీటీడీ అందుబాటులోకి తెచ�
సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం 12 గంటల పాటు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయటం జరుగుతుందని టీటీడీ తెలిపింది. 25న ఉదయం 8.11 నుండి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
రెండో ఘాట్ రోడ్ను.. మొదటి ఘాట్ రోడ్తో కలుపుతూ నిర్మించిన లింక్ రోడు మోకాళ్లమిట్ట వద్ద కలుస్తుంది.