-
Home » Tirumala Tirupathi
Tirumala Tirupathi
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే.. రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేస్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు
తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. పూర్తి వివరాలు ఇలా..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం శ్రీవారిని 7,510 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు.. శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్త జనం
రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పారవశ్యంలో తేలియాడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి శోభ.. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానన్న టీడీపీ అధినేత
ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలి.. ప్రజలకు సేవచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు.
Prasanna Kumar Reddy: లక్షిత ఘటనలో నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం.. పసిబిడ్డ మృతిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది..
నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత (6) అనే చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్డులో లక్షితపై చిరుత దాడిచేసి హతమార్చింది.
Heavy Rain In Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ రోడ్లలో బైక్లకు నో ఎంట్రీ
మాండౌస్ తుపాను కారణంగా శుక్రవారం నుండి తిరుమలలో వర్షం కురిసింది. వర్షం కారణంగా శనివారం శ్రీవారి మెట్లు మార్గం గుండా వరదనీరు ప్రవహిస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Tirumala Tirupati Devasthanams: విప్రో, నెస్లే, ఒఎన్జీసీ కంటే తిరుపతి దేవస్థానం ఆస్తులు ఎక్కువే..!
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ట్రేడింగ్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల విలువ అనేక బ్లూ-చిప్ భారతీయ సంస్థల కంటే ఎక్కువగా ఉందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
Tirumala Tirupati Devasthanam: రేపు 12గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం 12 గంటల పాటు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయటం జరుగుతుందని టీటీడీ తెలిపింది. 25న ఉదయం 8.11 నుండి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
Tirumala Brahmotsavam: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు..
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.