Home » Tirumala Tirupathi Devasthanam
తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు.
Dr. Jupally Rameshwar Rao swearing in as TTD board member
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో తయారు చేసే 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్లోకి విడుదల చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు.
తిరుమల శ్రీవారిఆలయంలో 300రూపాయల దర్శనం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.
కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్ధానం తిరుచానూరు ఈపద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం ఈ రోజు ముగ�
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించి...జూలై 20వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైంది కాబట్టే.. ఈ లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడుతారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. లడ్డూ కేంద్రంలో KVM ఇన్ఫోకామ్ సంస్థ సేవలు ప్రారంభించింది.