Home » Tirumala Tirupathi Devasthanam
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతోపాటు.. ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలకు ...
మే 4 నుండి 12వ తేదీ వరకు ఢిల్లీ గోల్ మార్కెట్ వద్ద టీటీడీ ఆలయంలో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి మారిన వేళలు అమల్లోకి రానున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మే 12 నుంచి 22 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
శుక్రవారానికి సంబంధించి ఆన్ లైన్ లో ఉంచిన ఈ టికెట్లన్నింటినీ భక్తులు సొంతం చేసుకున్నారు. ఉదయాస్తమాన సేవ కోసం శుక్రవారమైతే.. రూ. 1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ. కోటి విరాళంగా...
ఫిబ్రవరి 16న తిరుమల కొండపై ఆకాశగంగలో అంజనా దేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను జనవరి 27వ తేదీ ప్రారంభిస్తున్నామని తెలిపారు
టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.
ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి డిజైన్ రూపొందించి పలు సలహాలు, సూచనలు చేశారు ఆనందసాయి. హనుమ జన్మస్థలంలో హనుమంతుడి భారీ విగ్రహ ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది...
తిరుపతి శ్రీకృష్ణ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుంగిపోయిన భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధం చేస్తుంటే..ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.