Home » Tirumala
నేడు పవన్ కళ్యాణ్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల దర్శనానికి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుళ్లు వచ్చారు.
డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి తిరుమలకు అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్లారు. దారిమధ్యలో భక్తులను పలకరిస్తూ వెళ్లారు పవన్. దీంతో పవన్ కళ్యాణ్ కాలినడకన మెట్లు ఎక్కుతూ తిరుమల వెళ్లిన ఫొటోలు వైరల్ గా మారాయి.
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాఫిక్గా మారిన సంగతి తెలిసిందే.
తిరుమలలో మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు
తిరుమలకు జగన్ రావడంలో తప్పు లేదు. తిరుమల వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం అనమతస్తులు.. ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.
స్వామి వారి పవిత్రతను దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధ పడే విధంగా వ్యవహరించిన జగన్..
చంద్రబాబుకి కుటుంబం అయినా దేవుడైనా రాజకీయ కోసమే.
తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.