Home » Tirumala
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు ఒక గొప్ప బాధ్యతను అప్పజెప్పారు.
దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న తిరుమలలో దీపావళి ఆస్థానం
కిరణ్ అబ్బవరం నేడు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు.
అలాగే మెట్ల మార్గాల్లో ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలను తెలిపింది.
ఇలా ఎప్పటి నుంచో సమస్యలుగా ఉన్నటువంటి అన్నింటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు.
తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ జకియాపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
జకియా సహా చంద్రశేఖర్, పీఏ కృష్ణలపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి పాదాలు, ఆకాశగంగకు భక్తులు వెళ్లకుండా నిలిపివేశారు.