Home » Tirumala
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు.
ఏఐ సాయంతో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం, టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్, తదితర ఆంశాలపై చర్చిస్తున్నారు.
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ చర్యలకు సిద్ధమైంది.
గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదన్న శ్రీనివాస్ గౌడ్.. ఇప్పుడున్న పరిస్థితిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచించింది.
కుండపోత వర్షాల కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందిని రావు నిన్న తిరుమలలో పెళ్లి చేసుకున్నారు.