Home » Tirumala
ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.
2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. నిజం గెలవాలని భువనేశ్వరి తిరుమల వచ్చి గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు. Roja
కొందరు భక్తులు టీటీడీ కల్పించిన దర్శనం చేసుకున్నారు. మరి కొందరు భక్తులు ఆర్జిత సేవ టికెట్ల మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారు.
ఈసారి గరుడోత్సవం సాయంత్రం 6.30 గంటలకే ప్రారంభం కాబోతుంది. 20వ తేదీన ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పుష్పక విమానం, రాత్రి గజ వాహనంలో స్వామి వారు దర్శనమిస్తారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 19న జరిగే గరుడవాహన కార్యక్రమాన్ని సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
లియో(Leo) సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఈ సినిమాలో సంజిత్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, త్రిష.. పలువురు స్టార్స్ ఉన్నారు. ఇటీవలే ట్రైలర్ కూడా రిలిజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజు నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.
సుమ, రాజీవ్ కనకాల తిరుమలలో సందడి చేశారు. వెంకటేశ్వర స్వామి మాలలో..
వేకువజామున 3 గంటల 15 నిమిషాలకు ఆలయాన్ని తెరుస్తారు. శుద్ధి, పున్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాత సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు. Tirumala Temple