Home » Tirumala
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. వరుస సెలవులతో భారీ సంఖ్యలో ప్రజలు దేవాలయాల్లో స్వామి,అమ్మవార్ల దర్శనానికి బారులుతీరారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ పూర్తైంది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది.
ఈ పది రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ప్రొటోకాల్ పరిధిలోని వారు స్వయంగా వచ్చినప్పటికీ వారికి మాత్రమే..
మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. తిరుమలలో వైభవంగా కైసిక ద్వాదశి ఆస్థానం జరుగుతోంది.
పద్మావతి దేవికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఆలయం నుండి సారె వచ్చింది. ఈ సారెను తిరుచానూరు మాడ వీధులలో ఊరేగించారు.
టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్ల జారీ చేస్తామని వెల్లడించారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాంకర్ గా మంచి పేరు, ఫామ్ తెచ్చుకున్న వర్షిణి ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాలో హీరోయిన్స్ గా చేస్తూ, పలు టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది.