Home » Tirumala
విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల ఆలోచనల్లో మార్పు వచ్�
సీఎం నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తాను. ప్రతీ ఒక్కటి పారదర్శకంగా, పద్ధతిగా, అకౌంటబులిటీ ఉండేలా చూస్తాము.
బాలయ్య వీరాభిమాని ఒకరు తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టారు.
ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు.
ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు.
మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.85కోట్లు సమకూరింది. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది టీటీడీ. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.
డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలులేని..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం ..