Home » Tirumala
ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడే వాడు పోలీస్ అని నిరూపించాడు ఆ కానిస్టేబుల్. అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కాపాడి
తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహా ద్వారాలను డిసెంబరు 25, 26న కొన్ని గంటల సమయం వరకూ మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8గంటల 8నిమిషాల నుంచి 11గంటల 16నిమిషాల వరకూ సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణాని�
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నామని.. టీటీడీ తెలిపింది. డిసెంబ�
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై ప్రవచనాలు వినిపించనున్నాయి. ఆలయంలో 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం తెల్లవారుజామున నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై ప్రవచనాలు పఠించనున్నారు. నెల రోజులు సుప్రభాత సేవ రద్దు చేస్
తిరుమలలో కొత్త ఏడాది నుంచి పాత విధానం మళ్లీ అమలు కాబోతోంది. అద్దె గదులకు కాషన్ డిపాజిట్ వసూలు చేయడాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించనుంది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై… శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వెంకటేశ్వర
చిత్తూరు జిల్లాలోని తిరుమలలో విషాధ ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా.. త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. పవన్ చేస్తున్న కామెంట్స్ సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్య
రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వరుడి సేవలో పాల్గొని. మొక్కులు చెల్లించుకున్నారు పవన్ క�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే