Tirumala

    GN RAO కమిటీ రిపోర్టుపై అబద్దపు ప్రచారాలు – రోజా

    January 30, 2020 / 06:46 AM IST

    వైజాగ్‌లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్‌లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ గురువారం తిరుమలకు వచ్చిన

    పృథ్వీరాజ్ పై విజిలెన్స్ విచారణకు టీటీడీ ఆదేశం

    January 18, 2020 / 10:37 AM IST

    ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పై విజిలెన్స్ విచారణకు టీటీడీ ఆదేశించింది. మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.

    ఇసుకేస్తే రాలనంత జనం : తిరుమలలో ముక్కోటి ఏకాదశి శోభ

    January 6, 2020 / 01:44 AM IST

    ఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. అందునా... వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర

    తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి

    January 6, 2020 / 01:15 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ : రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం

    January 5, 2020 / 12:43 PM IST

    తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

    వైకుంఠ ఏకాదశి : తిరుమల ముస్తాబు..ఏర్పాట్ల వివరాలు

    January 5, 2020 / 07:06 AM IST

    తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. రేపు తెల్లవారుజామున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని టీటీడీ తెలిపింది. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకున్నామ‌ని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. �

    తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులా ? 10 రోజులా ? 

    January 5, 2020 / 01:00 AM IST

    తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎన్నిరోజులు ఉండబోతుందన్న దానిపై టీటీడీ క్లారిటీ ఇవ్వబోతోంది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం వైకుంఠ ఏకాదిశి కావడంతో 2020, జనవరి 05వ తేదీ ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందుకోసం టీటీడీ పాలకమ

    కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి

    January 4, 2020 / 03:33 AM IST

    ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే  సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తు�

    శ్రీవారి భక్తులకు TTD న్యూ ఇయర్ కానుక

    December 31, 2019 / 09:49 AM IST

    తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. న్యూఇయర్ వేళ కానుక ప్రకటించింది. ఇకపై శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశ�

    ఓ మై గాడ్ : తిరుమలలో వాటర్ కాస్ట్ లీ

    December 24, 2019 / 07:57 AM IST

    వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్నారా? అయితే.. బీ కేర్‌ఫుల్‌. మంచినీళ్ల కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. వంద రూపాయల నోటు రెడీగా ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఉల్లిగడ్డ కన్నా…వాటర్ కాస్ట్ లీ అయిపోయింది. కనీసం వంద రూపాయలు ప

10TV Telugu News