Home » Tirumala
జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు. భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ తిరుమల తిరుపతిలో పూజాకార్యక్రమాలతో ప్రారంభం..
30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ పాపులర్ అయిన నటులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చాలా సంవత్సరాల పాటు..ఎన్నో సమస్యలపై మాట్లాడారు పృథ్వీ. అనంతరం SVBC ఛైర్మన్ పదవిలో నామినేటెడ్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత..అనుహ్య పరిణామాలు, వివాదాస్పదాల మధ్య..రాజీనామా �
తిరుపతి – తిరుమల మధ్య లైట్ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది. వర్క్ స్పీడ్గానే ఉంది.. మరి ప్రాజెక్ట్ వ�
తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�
తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చీని నిర్మించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోగానే
జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్