Tirumala

    జలుబు, దగ్గు ఉంటే తిరుమలకు రావద్దు : శ్రీవారి దర్శనానికి ఆంక్షలు

    March 9, 2020 / 03:45 AM IST

    జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు.  భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్�

    తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు

    March 7, 2020 / 03:49 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల

    ‘కార్తికేయ 2’ చైత్రంలో చిత్రీకరణ మొదలు..

    March 3, 2020 / 12:12 PM IST

    నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ అర్ట్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ‘కార్తికేయ‌ 2’ తిరుమ‌ల తిరుప‌తిలో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం..

    కొండ మీద శ్రీనివాసుడు..కొండ కింద విషసర్పాలు : పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

    March 1, 2020 / 02:30 PM IST

    30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ పాపులర్ అయిన నటులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చాలా సంవత్సరాల పాటు..ఎన్నో సమస్యలపై మాట్లాడారు పృథ్వీ. అనంతరం SVBC ఛైర్మన్ పదవిలో నామినేటెడ్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత..అనుహ్య పరిణామాలు, వివాదాస్పదాల మధ్య..రాజీనామా �

    తిరుపతి – తిరుమల లైట్ మెట్రో రైలు సాధ్యమేనా ?

    March 1, 2020 / 10:34 AM IST

    తిరుపతి – తిరుమల మధ్య లైట్‌ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్‌ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్‌ వర్క్‌ కూడా మొదలైంది. వర్క్‌ స్పీడ్‌గానే ఉంది.. మరి ప్రాజెక్ట్‌ వ�

    తిరుపతి-తిరుమల మోనో రైలు : ప్రతిపాదనలు సిధ్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో

    February 25, 2020 / 09:27 AM IST

    తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �

    తిరుపతిలో శ్రీవారి నామాల వివాదం

    February 13, 2020 / 01:08 PM IST

    తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�

    సామాన్యులకూ రూ.200కు శ్రీవారి కళ్యాణ లడ్డూ

    February 13, 2020 / 08:58 AM IST

    తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

    రూ.కోటి 70లక్షలతో తిరుమలలో కొత్త ఆర్చ్

    February 9, 2020 / 06:22 AM IST

    తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చీని నిర్మించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోగానే

    జమ్మూ, వారణాశిలో శ్రీవారి ఆలయాలు

    February 7, 2020 / 07:19 AM IST

    జమ్ముకాశ్మీర్‌, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.  ఇందుకోసం జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్

10TV Telugu News