Home » Tirupathi
తల్లీకూతుళ్లు సురేఖవాణి - సుప్రీత తాజాగా నడక దారిన వెళ్తూ మోకాళ్ళ పర్వతంపై మోకాళ్లపై మెట్లు ఎక్కి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఆ బాలుడి తల్లి తండ్రులు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు ఉదయం షారుఖ్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు(Tirumala) వచ్చి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాలిక రక్షిత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు.
ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది.
తాజాగా రమ్యకృష్ణ తిరుపతికి తన కుమారుడితో వచ్చి దర్శనం చేసుకుంది. అనంతరం నగరిలోని రోజా ఇంటికి వెళ్ళింది రమ్యకృష్ణ.
బ్రో సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ లో చేశారు. ఈ ఈవెంట్ కి హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని విచ్చేశారు.
తిరుమల ఘాట్ రోడ్పై తరచూ ప్రమాదాలు
తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభం
ఏపీ మంత్రి రోజా తాజాగా తిరుపతిలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా హాజరయ్యారు.