-
Home » Tirupati temple
Tirupati temple
తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం : అంబటి రాంబాబు
January 9, 2025 / 04:33 PM ISTAmbati Rambabu : తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం దురదృష్టకరమని అంబటి రాంబాబు అన్నారు. మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యమన్నారు.
Tirumala: టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
July 24, 2024 / 10:33 AM ISTప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు.
Nayanthara – Vignesh: క్షమాపణలు చెప్పిన కొత్త జంట నయనతార- విఘ్నేశ్
June 12, 2022 / 06:45 PM ISTకొత్త జంట నయనతార - విఘ్నశ్ శివన్ క్షమాపణలు చెప్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో భాగంగా అయిన కాంట్రవర్సీ గురించి క్షమాపణలు చెప్తున్నారు. గుడి ప్రాంగణంలో బూట్లు వేసుకుని ఫొటో షూట్స్…
TTD : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.41 కోట్లు, శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
February 26, 2022 / 01:17 PM ISTకోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
TTD : తిరుమలలో ఎవ్వరికైనా స్వామి వారి అన్నప్రసాదమే.. ప్రైవేటు హోటల్స్ బంద్
February 17, 2022 / 05:04 PM ISTసిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు...
TTD : తిరుమల కొండపై ప్రైవేటు హోటళ్లు తొలగించాలని నిర్ణయం
February 17, 2022 / 03:48 PM ISTతిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు..
Tirumala : వైజాగ్లో త్వరలోనే అకాడమీ – పీవీ సింధు
August 13, 2021 / 12:42 PM ISTప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ…
Tirupati Temple: పాకిస్తాన్ సహా 157దేశాల నుంచి తిరుమల శ్రీవారికి విరాళాలు
July 15, 2021 / 02:03 AM ISTప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం లభించే పుణ్యక్షేత్ర తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా 157 దేశాల కరెన్సీ విరాళాలుగా వచ్చింది.
బంగారు కొండలు : వెంకన్న బంగారం 9వేల కేజీలు
May 11, 2019 / 10:20 AM ISTప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో మొత్తం 9వేల కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో,…