Home » tn govt
ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించి 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2023ని ఆవిష్కరించింది. ఇందులో
మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది. పని సమయాల్లో మొబైల్ ఫోన్లను పర్సనల్ యూజ్ కోసం వాడొద్దని అందులో సూచించింది. వర్క్ ప్లేస్లో మొబైల్ ఫోన్..
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో దెబ్బతిన్న రాష్ట్రాలను ఆదుకోవడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
Loan Waiver: తమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు గానూ.. రూ.12వేల 110కోట్లు ప్రకటించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో 16.43లక్షల రైతులు లబ్ధి పొందనున్నట్లు వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సీఎం కే పళనిస్వామి అనౌన్స్ చేశారు. స్కీం వెంటనే అమల్లోకి రానున్నట�
ఫిబ్రవరి 24 తమిళనాడు మాజీ సీఎం..దివంగత నేత అయిన జయలలితి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మంత్రి జయకుమార్ రాయపురంలోని రాజా సర్ రామస్వామిం ముదలియార్ హాస్పిటల్ (RSRM) సందర్శించారు. ఈరోజు అంటే జయలలిత పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 24న జన్మించిన ఏడుగురు శిశువులకు