Home » Together
కొద్ది రోజుల క్రితమే చైనాతో యుద్ధంపై రాహుల్ స్పందించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే చైనాతో య
మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్ట�
బీహార్ సీఎం నితీశ్కుమార్ రివర్స్ పంచ్కు ఇప్పటికే బాక్సింగ్ రింగ్లో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న బీజేపీని మరింత కార్నర్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్కుమార్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత
కలహాలతో విడిపోదామనుకున్నారు.. బ్రేకప్ చెప్పేముందు తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఓ జంట చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది...
Ukrainian couple CHAIN : ప్రేమికులు చెట్టాపెట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. పార్క్ లు, సినిమా థియేటర్లు, ఇతర ప్రాంతాలకు కలిసి వెళుతున్నారు. బీచ్ ల్లో తిరుగుతూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ..ఓ జంట మాత్రం చేతులను ఛైన్ తో కట్టేసుకుని గడుపుతున్నారు. కలిసే పడుకుంటు�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల�
ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ
స్వచ్చమైన మనస్సు..ముద్దు ముద్దుగా పలికే మాటలు..వారి చిరునవ్వు..వారు చేసే చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. కదా. అమాయకత్వంతో కూడిన వారి చూపులు ఇట్టే ఆకట్టుకుంటాయి. మూడు సంవత్సరాల చిన్నారి చేసిన కూని రాగాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున�
ఒంటె, ఆవు, గాడిద ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందిన విభిన్నమైనవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు గాడిదల గుంపుతో అస్సలు కలవవు. కానీ అమెరికాలోని కన్సాస్లో ఒక ఆవు, గాడిద, ఒంటె రోడ్లపై కలసి తిరుగుతూ అందరినీ ఆకర�
కొన్ని రోజులుగా ఉప్పు,నిప్పులా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్,తేజ్వీ యాదవ్ లు ఇప్పుడు ఒక్కటయ్యారు. అక్క మీసా భారతి విజయం కోసం ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం బీహార్లో జరిగిన ప్రచ�