Home » Toky Olympics 2020
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020లో 206దేశాలు 14రోజుల పాటు పాల్గొని ఆదివారంతో మెగా శిబిరాన్ని పూర్తి చేశాయి. గేమ్స్ కొందరిని హీరో చేస్తూ మరికొందరు దుఖ సాగరంలో టోర్నీని వీడారు. పట్టుదలతో బరిలోకి దిగిన ప్లేయర్ల యుక్తులు, వారిని కవర్ చేయడానికి �
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి పూలగుచ్ఛం అందించి పీవీ సింధును అభినందించారు. మెగా ఈవెంట్ లో మెడల్ గెలిచాక పీవీ సింధు మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్
స్టార్ ఫైటర్.. ఇండియన్ రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్ టోక్యో ఒలింపిక్స్ వెళ్లకుండా ఆపేశారు అధికారులు. యురోపియన్ యూనియన్ (EU) వీసా మీద ట్రైనింగ్ కోసం వెళ్లిన ఆమె ఒకరోజు ఎక్కువగా ఉందనే నెపంతో అడ్డుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.