Home » toll reaches
ఏపీలో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఇప్పటికే ఏపీలో 603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్జోన్లను ప్రకటించింది. మొత్తం 97 మండ�