Home » Tollywood drug case
టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసు ఇప్పటికే హైదరాబాద్ను కుదిపేస్తుండగా...మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్తో డ్రగ్స్ మాఫియాకు లింకున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది.
: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. పూరీ నుంచి ముమైత్ ఖాన్ వరకు విచారించిన అధికారులు.. ఇవాళ హీరో తనీష్ను విచారించనున్నారు.
ఏడు గంటలపాటు ముమైత్ను ప్రశ్నించిన ఈడీ
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వయా శాండల్వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ హీరో నవదీప్ను ఎన్ఫోర్స్మెంట్..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు.
టాలీవుడ్ డ్రగ్ కేసులో హీరో రవితేజను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్ శ్రీనివాస్తో కలిసి విచారణకు హాజరైన రవితేజను.. కెల్విన్తో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. మనీ లాండరింగ్ ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్న ఈడీ.. నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనుంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈడీ అధికారుల ఎదుట 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం...నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు హాజరయ్యారు.
ఛార్మి మొబైల్ లో కెల్విన్ చాటింగ్ వివరాలపైనా ఈడీ అధికారులు కూపీ లాగినట్టు చెబుతున్నారు. కెల్విన్ నంబర్ ను ఛార్మి మొబైల్ లో దాదా పేరుతో ఫీడ్ చేసుకున్నట్టు సమాచారం.
నోరు విప్పిన కెల్విన్.. బయటపడ్డ నిజాలు