Home » Tollywood Mega Meeting
గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోవడానికి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని రకాలుగా పరిశోధనలు చేసి, చర్చించి ఓ నివేదికని తయారు చేశాయి. తాజాగా ఈ నెల 17న సినిమా........
జనవరిలో ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి ఈరోజు మరోసారి సీఎంతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మీటింగ్ అనంతరం ఆయన ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలలో మొదటిది ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు.. థియేటర్ల మీద అధికారుల దాడులు. ఈ సమస్యకు పరిష్కారం..
ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి టీమ్ భేటీపై.. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడారు. చిరంజీవిపై తమకు నమ్మకం ఉందని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో.. టాలీవుడ్ పెద్దలు, ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చిస్తున్నారు.
వాళ సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లిరోజు కావడంతో చిరంజీవి మహేష్ కి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మహేష్ కి బొకే ఇస్తుండగా ఫోటో తీసుకున్నారు. ఈ ఫొటోలో......
తాజాగా ఈ సమావేశం పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అరవింద్ ఈ సమావేశం పై మాట్లాడుతూ.. ''ఈ భేటీతో టికెట్ల ధరల అంశంకు ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నాం............
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో.. మరి కాసేపట్లో టాలీవుడ్ పెద్దలు సమావేశం కానున్నారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై కీలక చర్చలు చేయనున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి బృందం భేటీపై.. లైవ్ అప్ డేట్స్.