Home » Tollywood Stars
పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. ఇప్పుడు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. విచారణ
పుల్వామా ఉగ్రదాడికి విషాదంలో మునిగిపోయిన భారత్.. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్తో ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఈ ఘటన పట్ల దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఎందరు స్పందించినా తమ అభిమాన తారల�
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి 2019, డిసెంబర్ 30న జైపూర్లో జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం టాలీవుడ్ హీరోలంతా ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్లారు.