Home » Tollywood updates
మార్చి 28న తమ సినిమా రిలీజ్ చేయాలని చూస్తుంటే ఏప్రిల్ లేదా మే నెల అంటూ లీకులు ఇవ్వటం ఏంటంటూ హరిహర వీరమల్లు మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట..
న్యూ ఇయర్ సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ తమ సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ ఇచ్చారు. మరి ఆ అప్డేట్స్ ఏంటో ఓ లుక్ వేసేయండి.
టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా అప్డేట్స్ చూసేయండి.
టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి. ఎన్టీఆర్ 23 ఏళ్లు సినిమా జర్నీ పూర్తి చేసుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో..
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చూజ్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కరోనా బారిన పడుతుండడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఒక్కొక్కరుగా మళ్ళీ కరోనా సోకినట్లుగా..
గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..
ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్.. చరణ్.. చిరు.. నాగ్.. అంతా వాళ్ల నెక్ట్స్ సినిమా గురించి క్లారిటీగా ఉన్నారు. నెక్ట్స్ మేమ ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాం అని చెప్పేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పూర్తిచేసుకొని ఫ్యామిలీతో వెకేషన్ లో ఉండగా.. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్..