Home » Tollywood
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన గుండాల కమలాకర్రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్�
తెలుగులో పలు సినిమాల్లో నటించిన సీనియర్ నటి శివపార్వతి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ‘వదినమ్మ’ సీరియల్లో కీలక పాత్రలో నటిస్తున్న శివపార్వతి కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి క్రిటికల్ అయ్యింద�
మెగాస్టార్ చిరంజీవి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరు.. ఆ తరువాత ‘లూసిఫర్’ కథలో మార్పులు చేయించి.. తనే సినిమా చేయాలన�
sp balasubramaniam: సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలన
సమంత అక్కినేని ఈ లాక్డౌన్ టైంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. ఇంట్లోనే వ్యవసాయం చేస్తూ ఆ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకున్నాయి. రానా పెళ్లిలో సామ్ ధరించిన డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. తాజాగా సామ్ తన ఇన్స్�
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్లోని మ
సీనియర్ హీరోయిన్ కుష్బూ కంటికి గాయమైంది. ఈ విషయం ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘హాయ్ ఫ్రెండ్స్.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. కొద్దికాలం ట్విట
కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటి శివపార్వతి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కొద్దికాలంగా ఆమె సీరియల్స్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘�
టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తుంటే ఇకమ�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇప్పటికే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం చెన్నైల�