Home » Tollywood
లాక్డౌన్ టైం ఎవరికెలా ఉన్నా సెలబ్రిటీలకు మాత్రం బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. షూటింగులతో హడావిడిగా ఉండే నటీనటులందరూ అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని నచ్చిన పనులు చేస్తూ, ఆసక్తిఉన్న విషయాలు నేర్చుకుంటూ (వంట, సంగీతం, డ్యాన్స్) ఫిట్నెస్పై మరిం�
లాక్డౌన్ లాస్ట్స్టేజ్కి వచ్చినా పెద్ద సినిమాలేవీ ఇప్పటి వరకూ సెట్స్ మీదకెళ్లలేదు. అందుకే ఇదే మంచి టైమ్ అనుకుని.. చిన్న సినిమాల హవా మొదలైపోయింది. మొన్నీ మధ్య వరకూ కథల మీద కసరత్తులు చేసిన పెద్ద డైరెక్టర్లు.. ఇప్పుడు తమ కథలను యంగ్ డైరెక్టర్ల�
ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో సినీ దర్శకుడు రాజమౌళి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీస్ అంటే నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారనే తాను అనుకునే వాడినని, కానీ రక్షక భటులనే పేరును సార్థకం చేస
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్స అందిస్తున్నామని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఐసీయులోనే ఉంచామని స
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్
స్టైలిష్ అల్లు అర్జున్కు తెలుగుతో పాటు మలయాళంలోనూ అభిమానులున్నారు. అక్కడ బన్నీ సినిమాలు సాధించే కలెక్షన్లు కానీ కేరళ వెళ్లినప్పుడు అక్కడివారు బన్నీపై చూపించి ఆదరణ కానీ చూస్తే అర్థమైపోతుంది అతనికి ఏ రేంజ్ క్రేజ్ ఉందో.. ‘అల వైకుంఠపురములో’
సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్ర�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు, రైటర్ నుంచి యాక్టర్ వరకు, కార్యకర్త నుంచి ప్రధాన కార్యదర్శుల వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీ�
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్స అందిస్తున్నామని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఐసీయులోనే ఉంచామని స
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం �