Home » Tollywood
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. కమెడియన్,
సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.. Facebook, Twitter, Instagram వంటి సామాజిక మాధ్యమాల్లో సినీ స్టార్స్ను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా తమ లేటెస్ట్ అప్
చాలా నెలల తర్వాత కింగ్ నాగ్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో షూటింగ్ చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అయితే నాగార్జున ధైర్యంగా ముందుకొచ్చారు. టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ 4వ సీజన్కు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించను�
వరుస విజయాలతో జోరు మీదున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి, నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య కోసం గతంలో ‘రామారావుగారు’ అనే టైటిల్తో సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశాడు. అయితే బాలయ్యకు ఆ కథ నచ్చకపోవడం �
ప్రసాద్ స్టూడియోస్ వ్యవస్థాపకులు ఎల్.వి.ప్రసాద్ ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాపై గౌరవంతో వారి స్టూడియోలో ఓ ప్రత్యేకమైన గదిని రాజాకు కానుకగా ఇచ్చారు. ఈ రికార్డింగ్ స్టూడియోలో ఇళయరాజా నాలుగు దశాబ్దాలుగా సంగీ�
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఆయన గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దికాలంగా ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య�
చాలా నెలల తర్వాత కింగ్ నాగ్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో షూటింగ్ చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అయితే నాగార్జున ధైర్యంగా ముందుకొచ్చారు. టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ 4వ సీజన్ను కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. ఇందు
భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువ నిర్
లాక్డౌన్ సమయంలో తన సోషల్ మీడియా ఖాతాల్లో రోజుకో కొత్త ఫొటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది హీరోయిన్ కమ్ మ్యుజీషియన్ శ్రుతి హాసన్. ఇటీవల వరుసగా వెడ్డింగ్ లుక్ ఫొటోలను షేర్ చేస్తోంది. అదే తరహాలో తాజాగా మరో ఫొటోను శ్రుతి అభిమానులతో �
శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ఈ శ్రావణ శుక్రవారాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు తెలుగు మహిళలు.. వర మహాలక్ష్మికి వేకువ జాము నుండే పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు వారి ఇంట బుల్లి వర మహాలక్ష్మి సందడి చేసింది. స్టైలిష్ స్టార్ అల