Home » Tollywood
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పలు ఛాలెంజ్లను ప్రమోట్ చేస్తున్నారు. ‘బి ది రియల్ మేన్’, ‘నో మేకప్’, ‘గ్రీన్ ఇండియా’ తదితర ఛాలెంజ్లలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తాజాగా మరో
టాలీవుడ్ నటి శ్రీ సుధ ఎస్సార్ నగర్ సిఐ మురళీ కృష్ణపై ఎసీబీకి ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు కేసు విషయంలో తన వద్ద డబ్బులు వసూలు చేశారంటూ మంగళవారం ఆమె ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శ్యామ్ కే నాయుడు
ప్రియుడితో లవ్, బ్రేకప్, అనారోగ్యం తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో సందడి చేయడానికి సిద్ధమైంది శ్రుతి హాసన్. ఇంతలో లాక్డౌన్ రావడంతో ఇంటి పట్టునే ఉంటూ వర్కౌట్స్తో పాటు తనకిష్టమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తోంది. ఆ మధ్య శ్రుతి లుక�
టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. నితిన్ ఇప్పటికే తన ప్రేయసి షాలినీ కందుకూరికి మూడు మూళ్లు వేయగా, మరో యువ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ల మ్యారేజ్ ఆగస్టు 8న జరుగనుంది. వీరి తర్వాత నిహారిక కొణిదెల పెళ్లికి రెడీ అవుతోంది. మెగాబ్ర�
నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు ఇకలేరు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందారు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి. ఆమె కొద్దికాలం క్�
ప్రముఖ సినీ నటుడు, రచయిత రావి కొండల రావు కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సినీ రచయితగా, నటుడిగా రావి కొండల రావు ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1958లో ‘శోభ
మార్పు మనతోనే మొదలు కావాలని అంటున్నారు సూపర్స్టార్ మహేష్ బాబు. ఇంతకూ మహేష్ చెబుతున్న మార్పు ఏంటో తెలుసా? ప్రకృతి గురించి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి మహేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘నీటిని సంరక్
హీరోయిన్ శ్రద్ధా దాస్ బిగ్బాస్ 4 కారణంగా తాను కోర్టుకు వెళతానని అంటున్నారు. ఇంతకూ బిగ్బాస్ నిర్వాహకులకు, శ్రద్ధా దాస్కు ఏమైనా గొడవా? అంటే అదీ కాదు. అసలు విషయమేమంటే.. బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగవ సీజన్ త్వరలో ప్రారంభం �
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్స్టార్’ సినిమాతో గతకొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా ‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రమ్).. అనే సినిమా చే�
సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ మోసాగాళ్లు కూడా పెరిగి పోతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో కొందరు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ.. మాకు వారు తెలుసు, వీరు తెలుసు అని చెబుతూ మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కొందరు సెలబ్రిటీలు �